కరీంనగర్ లో ఇరిగేషన్ కోసం 320 కోట్లు విడుదల : మంత్రి గంగుల
కరీంనగర్ జిల్లా అంటే సిఎం కేసీఆర్ కు ఎంతో మక్కువ అని.. ఈ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని మంత్రి గంగుల పేర్కొన్నారు. 14 కిలోమీటర్లు పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లు లైటింగ్ ఏర్పాటు చేశామని..ఇప్పటికే ఐటి టవర్ ప్రారంభం కావడం అక్కడ పనులు జరుగుతున్నాయన్నారు. సౌత్ ఇండియాలో మెదటిసారి కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పునాది పడిందని..గండిపేట చెరువు కేబుల్ బ్రిడ్జి త్వరగా పనులు జరిగి ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం కానుందని.. మానేరు రివర్ ఫాంట్ గా బడ్జెట్ లో 100 కోట్లు విడుదల అయ్యాయని పేర్కొన్నారు..మరో ఐదు చెక్ డ్యాంలకు 80 కోట్లు విడుదల అవుతున్నాయని…మానేరు కేబుల్ బ్రిడ్జి 190 కోట్ల ఖర్చుతో సిద్ధము అవుతుందన్నారు. మానేరు బిడ్జిలో 12 మీటర్లు నీటిని నింపి వాల్స్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇప్పటికే కరీంనగర్ లో ఇరిగేషన్ కోసం 320 కోట్లు విడుదల అయ్యాయని…ఎఈ కామ్ అనే కంపెనీ రివర్ ఫ్రాంట్స్ మెట్రో వంటి ప్రాజెక్టులు అద్భుతముగా చేస్తుందని పేర్కొన్నారు.ఈరోజు నుండి మానేరుపై డ్రోన్ తో సర్వే జరగనుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరీంనగర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు గంగుల.
Also Read
తాజావార్తలు
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
-
Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
-
Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?