Buddhavanam : ఆగస్టు 15 సందర్భంగా బుద్దవనంకు ఫ్రీ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Entry in Buddhavanam on August 15th due Independence Day Special
భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాయి. అయితే.. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. మరో పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వతంత్ర్య వజ్రోత్సవ ద్వి సప్తాహ పేరిట ఉత్సవాలు చేపడుతోంది. అయితే.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15న నాగార్జున సాగర్లోని బుద్ధవనం – బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్లోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుద్ధవనంలోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులు, సందర్శకులు ఆగస్టు 15న బుద్ధవనంలోని వివిధ విభాగాలను ఉచితంగా సందర్శించే అవకాశాన్ని పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనం అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!