Secunderabad: సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రెండు బోగీల్లో మంటలు..
- సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రెండు బోగీల్లో మంటలు..
- భారీగా పొగ కమ్ముకోవడంతో భయాందోళనకు గురైన జనం..
- పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు..
- ఏసీ బోగీలో మంటలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. నిలిచి ఉన్న బోగీల నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టు పక్కల ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు చెలరేగాయని తెలుసుకున్నారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ ఫాం మీదకి వస్తున్న అదనపు ఏసి బోగిలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు, పొగలను ఆర్పివేసారు. కోచ్ క్లీనింగ్ కి వెళ్లి ప్లాట్ ఫామ్ మీదకి వస్తున్న అదనపు ఏసి బోగిలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని తెలిపారు.
Read also: Gold Price Today: సంతోషించేలోపే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
దీనిని గుర్తించిన సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. మెట్టుగూడ వాషింగ్ లైన్ లో అగి ఉన్న ఏసీ బోగీలో మంటలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరా తీసారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘట్టానాస్థలానికి చేరుకున్నారు. అయితే బోగీలో షాట్ సర్క్యూట్ కు గల కారణాలను ఆరా తీస్తున్నారు. బోగీలో మంటల చెలరేగిన ముందు క్లీనింగ్ సిబ్బంది ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Phone Addiction: ఫోన్ చూడొద్దని తల్లి మందలిస్తే.. పురుగులు మందు తాగిన చిన్నారి.. !!(
తాజావార్తలు
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?