Face to Face with KTR : షర్మిలది.. అత్తమీద కోపం దుత్తమీద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి కేటీఆర్తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చన్నారు. అయితే దేని కోసం ఎక్కడ చేస్తున్నామన్నది ముఖ్యమని.. షర్మిలది అత్మ మీద కోపం దుత్తమీద అన్నట్లు.. అన్న మీద కోపం ఉంటే.. అక్కడ చూసుకోవాలి గానీ.. ఇక్కడేంటని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ బ్రతికున్నంత వరకూ తెలంగాణ వ్యతిరేకని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిలా కాంట్రిబ్యూషన్ ఏముందని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిలా లాంటి వారు ఎవరి ఏజెంట్లో ప్రజలు తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్కు బడుగు, బలహీన వర్గాల్లో ఉన్న నమ్మకాన్ని, పట్టును పొగోట్టేందుకే ఈ శిఖండిలాంటి వాళ్లను ఊసిగొల్పుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని చేసినా ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని పొగొట్టలేరన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, షర్మిలా లు బీజేపీ ప్రభుత్వంపై ఎందుకు గొంతు ఎత్తడం లేదో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, అన్ని రాష్ట్రాల్లో చేసినట్లు బీజేపీ ఇక్కడ చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరన్నారు.
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!