Falcon Scam: ఫాల్కన్ స్కామ్పై ఈడి అధికారిక ప్రకటన.. సంచలన విషయాలు వెలుగులోకి
- ఫాల్కన్ స్కామ్పై ఈడి అధికారిక ప్రకటన
- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చార్టర్డ్ ఫ్లైట్ సీజ్
- 1.6 మిలియన్ పౌండ్స్ చెల్లించి అమర్ దీప్ ఫ్లైట్ ని కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫాల్కన్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ కేసులో ఈడీ సంచలన విషయాను వెల్లడించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చార్టర్డ్ ఫ్లైట్ ని సీజ్ చేసామని ఈడీ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఫ్లైట్ ని ఎయిర్ పోర్టులో స్వాధీన పరచుకున్నామన్నారు. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ అమెరికాకు చెందిన కంపెనీ పేరు మీద చార్టెడ్ ఫైట్ ని కొనుగోలు చేశాడన్నారు.
Also Read:Child Trafficking Case: జోరుగా చిన్నారుల అక్రమ రవాణా.. 6నెలల్లో 20 పసి పిల్లల విక్రయం..
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
1.6 మిలియన్ పౌండ్స్ చెల్లించి అమర్ దీప్ ఫ్లైట్ ని కొనుగోలు చేశాడు. ఫ్లైట్లో ఇంటీరియర్ కోసం మూడు కోట్ల రూపాయలు అమర్ దీప్ చెల్లించాడు. అమర్ దీప్ కొనుగోలు చేసిన ఫ్లైట్ ని ఎయిర్ అంబులెన్స్ గా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమర్ దీప్ అరబ్ దేశాల నుంచి ఇండియాకి ఎయిర్ అంబులెన్స్ గా వాడుతున్నట్లు ఈడీ గుర్తించింది. బిజినెస్ ట్రిప్పుల కోసం కూడా అమర్ దీప్ చార్టెడ్ ఫ్లైట్ ని వాడుతున్నట్లు గుర్తించారు.
Also Read:Hyderabad: పెళ్లయిన నెల రోజులకే.. నవవధువు ఆత్మహత్య
ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ హ్యాండ్లింగ్ ఛార్జీల కోసం అమర్ దీప్ మరొక కంపెనీ ఏర్పాటు చేశాడు. విదేశీ వ్యక్తులతో కలిసి అమర్ దీప్ ఎయిర్ అంబులెన్స్ వ్యాపారం చేస్తున్నాడు.
కాగా నిబంధనలకు విరుద్ధంగా హవాలా విదేశీ ద్రవ్యం వ్యాపారంలో అమర్ దీప్ పై కేసు నమోదైంది. అమర్ దీప్ పై పీఎంఎల్ఏతో పాటు హవాలా సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!