Tummala: సత్తుపల్లిలో ఫుడ్ పార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala: సత్తుపల్లి మండలంలో వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు మేగా ఫుడ్ పార్క్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మన ప్రాంతంలో పండే అన్ని పంటలకు స్టోరేజ్ చేసుకోవాటానికి ఫుడ్ పార్క్ ను స్థాపించామన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులు పండించే పంటకు డిమాండ్ పెరుగుతుందన్నారు. రైతుకు మేలు జరగాలి అంటే స్టోరేజ్ కు రావాలన్నారు. అన్ని దేశాలు కూడా మన దేశం కేళ్ళి చూస్తున్నాయన్నారు. పంటను దాచుకొని యే విధంగా ఎక్స్ ఫోర్ట్ చేయ్యాలి యే సమయంలో చేయాలి అనే దానితో రైతులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. పామాయిల్ విత్తనాలు కోసం ఇతర దేశాల నుండి తీసుకు రాకుండా మన దేశంలో మన రాష్ట్రం లో మన జిల్లా లోనే ప్రాసెసింగ్ ప్రారంబిస్తామన్నారు. వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సి.ఎం.రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామన్నారు.
Read also: Bandi sanjay: కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
ముందుగా మామిడి ప్రాసెసింగ్ ప్రారంభించాలన్నారు. రైతులకు మేలు జరగాలి అంటే మంచి విత్తనాలు కావాలన్నారు. రైతు వేదికలు నిరుపయోగంగా ఉన్నాయి…అక్కడ స్క్రీన్ లు ఏర్పాటు చేసి రైతు వేదిక ద్వారా సైన్ టిస్ట్ లతో మాట్లాడే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుడు రైతులు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ప్రతి విషయాన్ని రైతు వేదికలను ఉపయోగంలోకి తీసుకొని శాస్త్ర వేత్తల ద్వారా వ్యవసాయాన్ని ముందుగా తీసుకు వెళ్తానని అన్నారు. రైతులు ఆర్ధికంగా నిలబడాలన్నారు. పుడ్ ఫార్క్ ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశించారు. మన పంటలను చూసి మీగతా జిల్లాలో ఫాలో కావాలన్నారు. భవిష్యత్తు లో ఆయిల్ ఫాం రైతులకు మంచి రోజులు రావాలన్నారు. రైతులు పండించే ప్రతి పంట బుగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అవ్వాలని తెలిపారు.
Cannabis Chocolates: రామాంతపూర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు.. ఆందోళనలో గాంధీనగర్ వాసులు
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!