Tummala: సత్తుపల్లిలో ఫుడ్ పార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala: సత్తుపల్లి మండలంలో వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు మేగా ఫుడ్ పార్క్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మన ప్రాంతంలో పండే అన్ని పంటలకు స్టోరేజ్ చేసుకోవాటానికి ఫుడ్ పార్క్ ను స్థాపించామన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులు పండించే పంటకు డిమాండ్ పెరుగుతుందన్నారు. రైతుకు మేలు జరగాలి అంటే స్టోరేజ్ కు రావాలన్నారు. అన్ని దేశాలు కూడా మన దేశం కేళ్ళి చూస్తున్నాయన్నారు. పంటను దాచుకొని యే విధంగా ఎక్స్ ఫోర్ట్ చేయ్యాలి యే సమయంలో చేయాలి అనే దానితో రైతులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. పామాయిల్ విత్తనాలు కోసం ఇతర దేశాల నుండి తీసుకు రాకుండా మన దేశంలో మన రాష్ట్రం లో మన జిల్లా లోనే ప్రాసెసింగ్ ప్రారంబిస్తామన్నారు. వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సి.ఎం.రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామన్నారు.
Read also: Bandi sanjay: కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు
Also Read
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
ముందుగా మామిడి ప్రాసెసింగ్ ప్రారంభించాలన్నారు. రైతులకు మేలు జరగాలి అంటే మంచి విత్తనాలు కావాలన్నారు. రైతు వేదికలు నిరుపయోగంగా ఉన్నాయి…అక్కడ స్క్రీన్ లు ఏర్పాటు చేసి రైతు వేదిక ద్వారా సైన్ టిస్ట్ లతో మాట్లాడే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుడు రైతులు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ప్రతి విషయాన్ని రైతు వేదికలను ఉపయోగంలోకి తీసుకొని శాస్త్ర వేత్తల ద్వారా వ్యవసాయాన్ని ముందుగా తీసుకు వెళ్తానని అన్నారు. రైతులు ఆర్ధికంగా నిలబడాలన్నారు. పుడ్ ఫార్క్ ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశించారు. మన పంటలను చూసి మీగతా జిల్లాలో ఫాలో కావాలన్నారు. భవిష్యత్తు లో ఆయిల్ ఫాం రైతులకు మంచి రోజులు రావాలన్నారు. రైతులు పండించే ప్రతి పంట బుగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అవ్వాలని తెలిపారు.
Cannabis Chocolates: రామాంతపూర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు.. ఆందోళనలో గాంధీనగర్ వాసులు
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!