CM Revanth Reddy: నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటన.. బావోజీ జాతరకు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. మద్దూరు మండలం తిమ్మాజీపల్లి గ్రామంలో జరిగే బావోజీ జాతరకు సీఎం హాజరుకానున్నారు. ఇవాల్టి నుంచి ఈనెల 25వ తేదీ వరకు నిర్వహించనున్న గురులోకా మాసంద్ ప్రభు జాతర నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 5:30 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అభ్యర్థి మల్లు రవి నేతృత్వంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు.
Read also: Arvind Kejriwal: పెరిగిన షుగర్ లెవెల్స్.. కేజ్రీవాల్కు తీహార్ జైలులో ఇన్సులిన్!
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభ, నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో, కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరిగే బావోజీ బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నాగర్కర్నూల్ జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఐదుగురు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తరలిరానున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో జరుగుతున్న బావోజీ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి సందర్శించనున్న సందర్భంగా 500 మంది సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మహబూబ్ నగర్, వికారా బాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందితో ఎస్పీ యోగేష్ గౌతమ్ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. 10 సెక్టార్లుగా విభజించి రూట్ మ్యాప్ ఆధారంగా మద్దూరు నుంచి తిమ్మారెడ్డిపల్లి జాతర వరకు బందో బస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేటాయించిన స్థలాల్లోనే సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.
Kondagattu: ఆర్జిత సేవలు లేవన్నారు.. ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని భక్తుల ఆగ్రహం
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?