Hyderabad TRS: ప్రగతి భవన్ లో సీఎం, తెలంగాణ భవన్ లో మంత్రులు, పార్టీ పటిష్టంపై చర్చ
Hyderabad TRS: నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేష్గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, పలువురు అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పెండింగ్లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. అనంతరం జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
Read also: Pawan Kalyan : గాంధీ, అంబేద్కర్ కంటే వైఎస్సార్ గొప్ప వ్యక్తి కాదు
Also Read
ఈరోజు తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా నేతలతో మంత్రులు తలసాని, మహమూద్ అలీ మరోసారి సమావేశమయ్యారు. గులాబీ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గంపై నేతలు నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వన భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. రానున్న ఎన్నికలే కీలకమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అభిప్రాయపడ్డారు. ఐటీ, ఈడీ దాడులకు భయపడవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తలసాని సాయికుమార్ అభిప్రాయపడ్డారు.
Reada Coconut Oil : వావ్.. పరగడుపున కొబ్బరినూనె తాగితే ఇన్ని ప్రయోజనాలా..!
కీలక సమావేశం జరుగుతుండగా… పార్టీ నిర్ణయాల అమలుకు చేయాల్సిన ఏర్పాట్లపై నేతలు చర్చిస్తున్నారు. ఈడీ, ఐటీ కేసులతో బీజేపీ నేతలు భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని, కీలకమని నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. డివిజన్ల వారీగా వనభోజనాలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించాలని నిర్ణయించారు. యువతను ప్రోత్సహించారు. యువత, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీ ఆరోపణలపై స్పందించి సమాధానం చెప్పాలని హైదరాబాద్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
తాజావార్తలు
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!