Hyderabad TRS: ప్రగతి భవన్ లో సీఎం, తెలంగాణ భవన్ లో మంత్రులు, పార్టీ పటిష్టంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad TRS: నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేష్గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, పలువురు అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పెండింగ్లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. అనంతరం జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
Read also: Pawan Kalyan : గాంధీ, అంబేద్కర్ కంటే వైఎస్సార్ గొప్ప వ్యక్తి కాదు
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ఈరోజు తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా నేతలతో మంత్రులు తలసాని, మహమూద్ అలీ మరోసారి సమావేశమయ్యారు. గులాబీ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గంపై నేతలు నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వన భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. రానున్న ఎన్నికలే కీలకమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అభిప్రాయపడ్డారు. ఐటీ, ఈడీ దాడులకు భయపడవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తలసాని సాయికుమార్ అభిప్రాయపడ్డారు.
Reada Coconut Oil : వావ్.. పరగడుపున కొబ్బరినూనె తాగితే ఇన్ని ప్రయోజనాలా..!
కీలక సమావేశం జరుగుతుండగా… పార్టీ నిర్ణయాల అమలుకు చేయాల్సిన ఏర్పాట్లపై నేతలు చర్చిస్తున్నారు. ఈడీ, ఐటీ కేసులతో బీజేపీ నేతలు భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని, కీలకమని నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. డివిజన్ల వారీగా వనభోజనాలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించాలని నిర్ణయించారు. యువతను ప్రోత్సహించారు. యువత, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీ ఆరోపణలపై స్పందించి సమాధానం చెప్పాలని హైదరాబాద్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!