Bhatti Vikramarka: వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలి..
Bhatti Vikramarka: రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో.. మంత్రులు ఇళ్లల్లో ఉంటే.. అధికారులకు ఆదేశాలు ఇచ్చే వారే లేరని ఆయన విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay: ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు?
Also Read
గోదావరి వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రైతులు 70 శాతం వ్యవసాయ పెట్టుబడులు పెట్టి ఆర్ధికంగా నష్టపోయారని.. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలతో పాటు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని భట్టి డిమాండ్ చేశారు. వరద బాధితులకు ఇస్తానన్న పదివేల రూపాయలు నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!