Chada Venkat Reddy: మణిపూర్ దుర్మార్గానికి మోడీ, అమిత్ షాలే బాధ్యత వహించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chada Venkat Reddy Fires On PM Modi Over Manipur Incident: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తాజాగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపూర్ దుర్మార్గానికి వాళ్లిద్దరే బాధ్యత వహించాలని అన్నారు. మణిపూర్లో శాంతి నెలకొల్పి, కుకీ గిరిజన వర్గానికి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన మణిపూర్ ఘటనపై జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చారు. అలాగే.. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతోనూ డిపోల ముందు ధర్నాలు చేపడతామన్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రజాసమస్యలపై కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని కూడా పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో సీఎం కేసీఆర్ విఫలమాయ్యారని విమర్శించారు.
Viral Video: అడవికి రాజు సింహామే.. ఈ వీడియో చూస్తే ఎందుకంటారో మీకే తెలుస్తుంది..!
Also Read
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
అంతకుముందు కూడా.. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు చాడ వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా.. నేటికి గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించలేదని, దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తులు పెరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీల్లోని ఆయా విభాగాల్లో మొత్తం 50,000 మంది ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని.. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్లు చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ లేకపోవడం, పనికి గుర్తింపు ఇవ్వకపోడం, కనీస వేతనం అమలు చేయకపోవడం, పీఎఫ్, ఇఎస్ఐ, ప్రమాద బీమా కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయడంతో పాటు వేతనాలకు పెంచాలని, ఇతర న్యాయమైన డిమాండ్లని కూడా పరిష్కరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Gudivada Amarnath: లారీ ఎక్కి ఊగిపోతే ఎలా తెలుస్తుంది..? పవన్పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు
తాజావార్తలు
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!