MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Dharmapuri Arvind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండల ఎన్నికల ఎఫ్ఎస్టీ ఇన్చార్జి విజయేంద్రరావు ఈ నెల 8న పట్టణంలో ఎన్నికల ప్రచారంలో అరవింద్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారారని, జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డంకిగా మారారని ఫిర్యాదు చేశారు. మరియు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారు. ఎంపీపీపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Read also: Pawan kalyan : నా భార్యను తిట్టారు.. పవన్ ఎమోషనల్ కామెంట్స్..
Also Read
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
అరవింత్ కేసులు ఇవే..
3 జనవరి 2022లో..
నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అరవింద్పై ఐపీసీ సెక్షన్లు 504, 55 (2), 506 కింద కేసు నమోదు చేశారు.ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతేడాది నవంబర్ 8న బోయిన్పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
25 ఆగస్టు 2023న మరో కేసు
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్లో జరిగిన ఓ సభలో తాను ఎవరికి ఓటేసినా.. చివరకు గెలుపొందేది తనేనని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేయడమేనని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ గుప్తా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అరవింద్ తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారని భరత్ గుప్తా మండిపడ్డారు. అరవింద్ వ్యాఖ్యలతో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అరవింద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమాత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ లైక్ ఖాన్, నాంపల్లి కోర్టు న్యాయవాదులు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్
తాజావార్తలు
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
-
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!