తెలంగాణలో మరో జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండగా.. తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కలవరపెట్టి… ఖమ్మంలోనూ వెలుగు చూసింది బ్లాక్ ఫంగస్.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆందోళనకు గురిచేస్తోంది.. చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య కి బ్లాక్ ఫంగస్ ను గుర్తించారు వైద్యులు.. 20 రోజుల క్రితం కరోనాబారినపడిన ఆయన.. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. గత 10 రోజుల నుండి ఇంటి దగ్గర ఉంటున్నారు.. అయితే, రెండు రోజులుగా మొఖం, మెడలు ఉబ్బడంతో మళ్లీ కరీంనగర్ ఆసత్పికి తరలించారు కుటుంబ సభ్యులు.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బ్లాక్ ఫంగస్ గా గుర్తించి హైదరాబాద్ కు తరలించారు. ఇలా.. రోజు రోజుకూ బ్లాక్ ఫంగస్ బారినపడే బాధితులు తెలంగాణలో పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుండగా.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలకు పూనుకున్న సంగతి తెలిసిందే.
Also Read
- Tags
- Rajanna Sircilla
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..