ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. అంబులెన్స్ల ద్వారా డబ్బులు పంపిణీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్లో ఉప ఎన్నికల పోలింగ్కు మరొక్కరోజు మాత్రమే సమయం ఉంది.. కానీ, పోటీ పోటీ ఫిర్యాదుల పర్వం మాత్రం ఆగడంలేదు.. టీఆర్ఎస్పై బీజేపీ… బీజేపీపై టీఆర్ఎస్… అధికార పక్షంపై మరో పార్టీ.. ఇలా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు.. ఇక, ఎన్నికల ప్రచారం ముగిసి.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండడంపై కూడా ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి.. తాజాగా, ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసిన బీజేపీ… హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని కోరింది..
Read More: అక్టోబర్ 29, శుక్రవారం దినఫలాలు
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ఇక, అన్ని ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్ లను కేంద్ర బలగాలతో తనిఖీ చేయించాలని ఎన్నికల కమిషన్ను కోరింది భారతీయ జనతా పార్టీ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు.. కిట్స్ కాలేజీ నుండి అంబులెన్స్ ల ద్వారా డబ్బులు పంపిస్తున్నారని ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు, 144 సెక్షన్ ఉన్న లోకల్ పోలీసుల అండతో టీఆర్ఎస్ నేతలు ఊర్లలో తిరుగుతున్నారిన.. అధికారులకు టీఆర్ఎస్ పార్టీ.. కరీంనగర్లో పార్టీ కూడా ఇచ్చినట్టు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హుజురాబాద్లో డబ్బుల పంపిణీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఒకరు రూ.6 వేలు అంటే.. మరొకరు రూ.10.. ఇలా పోటీపోటీగా వీడియోలు లీక్ చేసుకుంటున్నారు.
- Tags
తాజావార్తలు
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!