Basara IIIT : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT VC Meet Minister Indrakaran Reddy.
బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు పడకేసాయి. అయితే గతంలోనే విద్యార్థులు కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోరుబాట పట్టి పట్టారు. దీంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా బాసర ట్రిపుట్ ఐటీకి చేరుకొని విద్యార్ధులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనలను విరమించారు. అయితే ఇటీవల మళ్లీ ఆహారంలో నాణ్యత లోపించి విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అయ్యింది. అంతేకాకుండా సంజయ్ అనే విద్యార్థి కూడా అస్వస్థతతో మరణించాడు. దీంతో మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ కలిశారు. విశ్వవిద్యాలయంలో తీసుకుంటున్న చర్యలను మంత్రికి వీసీ వివరించారు.
క్యాంటీన్ నిర్వహణ- ఆహార నాణ్యత, భోధన, బోధనేతర విషయాల గురించి వీసీ … మంత్రికి వివరించారు. సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికల రూపకల్పన, దశల వారీగా వాటిని అమలు చేయడం, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, కమిటీల ఏర్పాటు, తదితర అంశాల గురంచి చర్చించారు. విద్యార్థుల భవిష్యత్, వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి ఇద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే యూనివర్సిటీని సందర్శించి, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!