Bandi Sanjay : ఎంఐఎం దేశద్రోహుల పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం దేశద్రోహుల పార్టీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. దేశం ఎంఐఎం, దాని నాయకులకు ఆశ్రయం ఇచ్చిందని, వారిని పౌరులుగా గుర్తించిందని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మేడ్చల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “వారు ఈ దేశం నుంచి ఫలాలను అనుభవిస్తున్నారు కానీ ఇతర దేశాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.
ఎంఐఎంను ఇక్కడి నుంచి ఎలా తరిమికొట్టాలో ఆలోచించాలి’’ అని ఆయన అన్నారు.
తమతమ పిల్లలకు టీవీ చూపించడం మానేసి, తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి మరియు హిందువులను రక్షించడానికి మొఘల్లకు వ్యతిరేకంగా పోరాడిన శివాజీ మహారాజ్ చరిత్ర గురించి అవగాహన కల్పించాలని కోరారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, ఎవరైనా హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. “లవ్ జిహాద్ పేరుతో ఎవరైనా మా మహిళలకు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మేము సహించాలా?” ఆయన ప్రశ్నించారు. తనను తాను హిందువుగా గుర్తించుకునే వారిని మతవాదులుగా పేర్కొనే ప్రయత్నం కూడా జరుగుతోందని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!