Ashish Kumar Yadav: సీఎంను కలిసిన ఆశిష్ కుమార్ యాదవ్.. గోషామహల్ సమస్యలపై వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Kumar Yadav: తెలంగాణ సీఎం కేసీఆర్ను గోషామహల్ బీఆర్ఎస్ నేత ఆశిష్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. శిథిలావస్తకు చేరుకున్న పురాతన కట్టడాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా గోషామహల్ అభివృధికి కృషి చేయాలని సీఎంను కోరారు. ఆశిష్ కుమార్ యాదవ్ విన్నపాన్ని విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గోషామహల్ లో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ కు ఆశిష్ కుమార్ వివరించారు. అనంతరం పుష్పగుచ్ఛంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also: Twitter: ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు.. అంటునే మస్క్ మళ్లీ ఫిట్టింగ్..!
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మూసి నది నిండి బ్యారేజ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు వదిలారు.. మూసి నది పరివాహక ప్రాంతం అయిన గోషామహల్ లోని లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను సూచించి వారికి దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హల్ లకి తరలించాలని సూచించారు. వారందరికి వసతి, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆశిష్ కుమార్ యాదవ్ హిమాయత్ నగర్ జిల్లా గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆశిష్ కుమార్ యాదవ్ అంకితభావం, ప్రజా సేవలో నిబద్ధతను చూసిన పార్టీ అధిష్టానం గోషామహల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనుంది. రాజకీయాల పట్ల మక్కువతో అంకితభావం కలిగిన వ్యక్తి అయిన ఆశిష్ కుమార్ యాదవ్ 2006లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIలో చేరినప్పుడు తన కెరీర్లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఆశయం, సానుకూల మార్పు తీసుకురావాలనే బలమైన కోరికతో నిండిన ఆశిష్ కుమార్ యాదవ్ NSUIలో అంతర్భాగమయ్యారు. 2007లో ఆశిష్ కుమార్ యాదవ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIకి హైదరాబాద్ కన్వీనర్గా నియమితులయ్యారు. సంస్థ అతనికి అప్పగించిన ఈ ముఖ్య బాధ్యతలను అతని నాయకత్వ సామర్థ్యాలు, అంకితభావం, విద్యార్థుల సంక్షేమం, హక్కుల మెరుగుదల కోసం చురుకుగా పనిచేసిన నిరూపితమైన ట్రాక్ తనక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Rains And Floods: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..