Asaduddin Owaisi : ఎన్నికలు అనేవి గేమ్.. ఆడుతం.. ఓడుతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIMIM MP Asaduddin Owaisi meet Minister KTR Today At Assembly.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. అయితే ఇటీవలే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. యూపీలో 100 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజుల క్రితం కేటీఆర్ అపాయింట్ మెంట్ అసదుద్దీన్ కోరడంతో.. ఇవాళ అసెంబ్లీకి రమ్మని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కేటీఆర్తో సమావేశం అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల ఫలితాల పై కేటీఆర్తో చర్చలు జరుపలేదని, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష చేశామన్నారు.
Also Read
యూపీ ఎన్నికల ఫలితాలపై నాకేం నారాజ్ లేదని, యూపీ… ఫలితాలు వేరు… బెంగాల్ ఎన్నికలు వేరని ఆయన అన్నారు. యూపీ సీఎం మాట కారి.. మంచి జోష్ లో ఉన్నారని, ఎన్నికలు అనేవి గేమ్.. ఆడుతం.. ఓడుతం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జోష్ లో ఉన్నారని, యూపీ రిజల్ట్ ఇక్కడ ప్రభావం ఉండదని అసదుద్దీన్ అన్నారు. పదవుల గురించి చర్చ లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!