Gadwal Crime: భర్తకు ఫిట్స్ వచ్చి చనిపోయాడు.. భార్య అసలు కథ తెలిస్తే షాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Crime: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనేది ఆడది పెళ్లి తరువాత ఇలా భర్తపట్ల ఇలానడుచుకోవాలనే ఈశ్లోకం పరమార్థం. పని లో దాసి గా, సలహా ఇవ్వడంలో మంత్రి గా,భోజనం పెట్టడంలో తల్లి గా అందం లో లక్ష్మి గా,పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలి అని చెప్పారు. కరణేషు మంత్రి: అంటే ఆడవాళ్ళకు తెలివి చాలా ఎక్కువ, వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించాలి అని అర్థం. అయితే ఈ శ్లోకాల అర్థాలు.. నిజజీవితంలో వ్యర్థాలుగా మారుతున్నాయి అనడానికి నిదర్శనం ఈఘటన. ప్రియుడు మోజులో పడి తన భర్తను చంపింది భార్య. అంతేకాదు ఆహత్యను వేరే విధంగా తీర్చి దిద్దింది ఈతల్లి. భర్త ఫిట్స్ వచ్చి చనిపోయాడని తెరమీదకు తెచ్చింది. ముందు అందరూ నమ్మినా తరువాత భార్యపై అనుమానం వచ్చని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Parliament Winter Sessions: శీతాకాల సమావేశాల్లో 9 బిల్లులకు పార్లమెంటు ఆమోదం
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో మహమూద్ అబ్దుల్లా, మహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు మరొక వ్యక్తి రఫీతో పరిచయం ఏర్పడింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో మరొక వ్యక్తి ఎంట్రీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది. దీంతో ఈ విషయం భర్తకు ఎక్కడ తెలుస్తుందో ఏమో అని ఆయన్నే హతమార్చాలని ప్లాన్ వేసింది. ప్రియుడు రఫీతో కలిసి భర్తను హత్య చేసింది. గొంతునుమిలి కతికిరాతకంగా హత్యచేసింది. భర్త ఫిట్స్ వచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించింది. అయితే భార్య మహబూబ్ బి ప్రవర్తనపై అనుమానం వచ్చి మృతుడు మహమ్ముద్ బందువుల భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆశ్చకర విషయాలు బయటపడ్డాయి. భార్య అసలు గుట్టు రట్టు చేశారు. భార్తను చంపింది భార్య, అతని ప్రియుడు అని గుర్తించారు. ఆమెను అదుపులో తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నల్లకుంట ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
TTD: వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్.. 45 నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు..
తాజావార్తలు
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..