Gadwal Crime: భర్తకు ఫిట్స్ వచ్చి చనిపోయాడు.. భార్య అసలు కథ తెలిస్తే షాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Crime: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనేది ఆడది పెళ్లి తరువాత ఇలా భర్తపట్ల ఇలానడుచుకోవాలనే ఈశ్లోకం పరమార్థం. పని లో దాసి గా, సలహా ఇవ్వడంలో మంత్రి గా,భోజనం పెట్టడంలో తల్లి గా అందం లో లక్ష్మి గా,పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలి అని చెప్పారు. కరణేషు మంత్రి: అంటే ఆడవాళ్ళకు తెలివి చాలా ఎక్కువ, వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించాలి అని అర్థం. అయితే ఈ శ్లోకాల అర్థాలు.. నిజజీవితంలో వ్యర్థాలుగా మారుతున్నాయి అనడానికి నిదర్శనం ఈఘటన. ప్రియుడు మోజులో పడి తన భర్తను చంపింది భార్య. అంతేకాదు ఆహత్యను వేరే విధంగా తీర్చి దిద్దింది ఈతల్లి. భర్త ఫిట్స్ వచ్చి చనిపోయాడని తెరమీదకు తెచ్చింది. ముందు అందరూ నమ్మినా తరువాత భార్యపై అనుమానం వచ్చని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Parliament Winter Sessions: శీతాకాల సమావేశాల్లో 9 బిల్లులకు పార్లమెంటు ఆమోదం
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో మహమూద్ అబ్దుల్లా, మహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు మరొక వ్యక్తి రఫీతో పరిచయం ఏర్పడింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో మరొక వ్యక్తి ఎంట్రీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది. దీంతో ఈ విషయం భర్తకు ఎక్కడ తెలుస్తుందో ఏమో అని ఆయన్నే హతమార్చాలని ప్లాన్ వేసింది. ప్రియుడు రఫీతో కలిసి భర్తను హత్య చేసింది. గొంతునుమిలి కతికిరాతకంగా హత్యచేసింది. భర్త ఫిట్స్ వచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించింది. అయితే భార్య మహబూబ్ బి ప్రవర్తనపై అనుమానం వచ్చి మృతుడు మహమ్ముద్ బందువుల భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆశ్చకర విషయాలు బయటపడ్డాయి. భార్య అసలు గుట్టు రట్టు చేశారు. భార్తను చంపింది భార్య, అతని ప్రియుడు అని గుర్తించారు. ఆమెను అదుపులో తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నల్లకుంట ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
TTD: వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్.. 45 నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు..
తాజావార్తలు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!