Adilabad: చింతగూడలో ఎద్దుపై పెద్దపులి దాడి.. జాగ్రత్తలపై అటవీ శాఖ అవగాహన..
- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచారం..
- గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అటవీశాఖ అవగాహన..
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచరిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న (బుధవారం) చింతగూడలో రైతు చూస్తుండగానే ఎద్దు పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అజ్జర్ వజ్జర్, చింతల్ బోరి , నిగిని చింతగూడ శివారులలో రెండు రోజులుగా పులి సంచరిస్తుందనే ప్రాంతాల్లో ఫారెస్ట్ సిబ్బంది కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. పులి ఎద్దుపై దాడి చేయండలో అలర్ట్ అయిన అధికారులు దీంతో గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి పులి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.
Read also: KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
పులిని బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చింతగూడ ప్రాంతంలో ఓ మహిళ గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారం అందించింది. గ్రామస్థులు వెళ్లి చూడగా పులి అక్కడ కనిపించలేదు. పులి పత్తి చేల నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. కొంత సేపటికి కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టిన ఎడ్లు పులిని చూసి తాళ్లు తెంపుకుని గ్రామానికి చేరాయి. చింతగూడ గ్రామస్తులకు కొండ సమీపంలోని పత్తి వరిలో పులి పాదముద్రలు కనిపించాయి. బుధవారం దాన్ని పట్టుకునేందుకు దాదాపు 20 మంది బేస్ క్యాంపు సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మరోవైపు నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ ఎకో పార్క్ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎకో పార్క్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుధవారం ఎకో పార్క్ కమాన్ వద్ద ఉన్న బొమ్మ చిరుత వద్దకు నిజమైన చిరుత వచ్చి కాసేపు నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Road Accident: రిసెప్షన్కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!