Adilabad: చింతగూడలో ఎద్దుపై పెద్దపులి దాడి.. జాగ్రత్తలపై అటవీ శాఖ అవగాహన..
- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచారం..
- గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అటవీశాఖ అవగాహన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచరిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న (బుధవారం) చింతగూడలో రైతు చూస్తుండగానే ఎద్దు పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అజ్జర్ వజ్జర్, చింతల్ బోరి , నిగిని చింతగూడ శివారులలో రెండు రోజులుగా పులి సంచరిస్తుందనే ప్రాంతాల్లో ఫారెస్ట్ సిబ్బంది కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. పులి ఎద్దుపై దాడి చేయండలో అలర్ట్ అయిన అధికారులు దీంతో గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి పులి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.
Read also: KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
పులిని బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చింతగూడ ప్రాంతంలో ఓ మహిళ గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారం అందించింది. గ్రామస్థులు వెళ్లి చూడగా పులి అక్కడ కనిపించలేదు. పులి పత్తి చేల నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. కొంత సేపటికి కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టిన ఎడ్లు పులిని చూసి తాళ్లు తెంపుకుని గ్రామానికి చేరాయి. చింతగూడ గ్రామస్తులకు కొండ సమీపంలోని పత్తి వరిలో పులి పాదముద్రలు కనిపించాయి. బుధవారం దాన్ని పట్టుకునేందుకు దాదాపు 20 మంది బేస్ క్యాంపు సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మరోవైపు నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ ఎకో పార్క్ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎకో పార్క్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుధవారం ఎకో పార్క్ కమాన్ వద్ద ఉన్న బొమ్మ చిరుత వద్దకు నిజమైన చిరుత వచ్చి కాసేపు నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Road Accident: రిసెప్షన్కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!