Road Accident in Warangal: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident in Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్ధన్నపేట పట్టణ డీసీ తండా వద్ద ఈఘటన చోటుచేసుకుంది. మృతులు పెరుకావాడ కు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి ఆయన భార్య వరలక్ష్మి, కొడుకు వెంకటసాయి రెడ్డిగా గుర్తింపు. ఏపీలోని ఒంగోల్ నుండి వరంగల్ పెరుకావాడకు వస్తున్న క్రమంలో ఈఘటన జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ ఆరుగురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కారులో మొత్తం 9మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. ప్రమాదానికి గలకారణాలను తెలుసుకుంటున్నారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేక నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్ల ఘటన జరిగిందా అనేకోణంలో అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident in Warangal: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
Also Read
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!