Missing Child: బాలిక మిస్సింగ్.. 26 గంటలు గడుస్తున్నా లభించని ఆచూకీ..
Missing Child: 24 గంటలు గడుస్తున్నా బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. అసలు ఎక్కడ వుంది? ఏం చేస్తుంది?. ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? అనేది ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ కేస్ పోలీసులకు సవాల్ గా మారింది. 24 గంటలు దాటుతున్న బాలిక ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం పై అదృష్యమైన బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం (నిన్న) ఉదయం 9 గంటలకు స్కూలుకు వెళ్లిన బాలిక తిరిగి ఇప్పటివరకు కనిపించలేదని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు ఫిర్యాదు చేస్తే సాయంత్రం 6 గంటలకు పోలీసులు వచ్చారంటన్న కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మా పాపపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి ఏదైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Read also: Gunny Bags Godown Fire: గన్నీ సంచుల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
NTV తో చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఉదయం ఇంట్లోంచి స్కూలుకి తీసుకొని వెళ్లానని, స్కూల్లో దింపి తాను పనికి వెళ్లానని చెబుతున్నారు. ఉదయం 9.30 ప్రాంతంలో స్కూల్ సంబంధించిన టీచర్ పాప కనిపించట్లేదని ఫోన్ చేశారని అన్నారు. కంగారుపడి స్కూల్ దగ్గరకు వెళ్లామని స్కూల్లో పాప బ్యాగు మాత్రమే ఉందని వాపోయారు. పోలీసులకు చెప్పాము కానీ సరైన సమయంలో పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఉదయం చెప్తే సాయంత్రం వరకు కూడా పోలీసులు పాప ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 24 గంటలు దాటుతున్న ఇంకా పాప ఎక్కడ ఉందో మాకు తెలియదని, మా పాప మాకు కావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. స్కూల్ లో వదిలి వెలుతున్నప్పుడు లోపలికి వెళ్లిన పాప మళ్లీ ఎక్కడకు పోతుంది. స్కూల్ యాజమాన్యం కూడా ఇలా నిర్లక్ష్యం వహించడం సరికాదని పాప క్లాస్ లోకి వెళ్లిందని బ్యాగ్ కూడా తన స్థలంలో వుందని అయితే ఆతరువాత ఎక్కడకు వెలుతుందో స్కూల్ యాజమాన్యం, క్లాస్ టీచర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లల్ని స్కూల్ యాజమాన్యం పై వున్న నమ్మకంతో పంపిస్తే ఇలా నిర్లక్ష్యం చేసి తన పాపను దూరం చేశారని వాపోతున్నారు. వెంటనే పాప ఆచూకీ కనుగొని తనవద్దకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే.. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నరు. ఇందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో నమోదైంది. మరి పోలీసులకు సవాల్ గా మారిన పాప ఆచూకి లభించేనా?
Corona Virus: వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
తాజావార్తలు
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
-
IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?