5G Towers: వారానికి కనీసం 10 వేల 5జీ టవర్లను ఏర్పాటుచేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Towers: టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి 2 వేల 5 వందల 5జీ టవర్లను మాత్రమే ఏర్పాటుచేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం 10 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల టవర్లను మాత్రమే ఇన్స్టాల్ చేశారని, 5జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే.. 5జీ roll-out స్పీడ్ను మాత్రం మెయిన్టెయిన్ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
also read: Indian Currency Look: మన దేశ కరెన్సీ లుక్ మారనుందా?
Also Read
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
టెలికం టవర్స్నే బేస్ ట్రాన్సీవర్ స్టేషన్స్ (బీటీఎస్) అని కూడా అంటారు. ఏ మొబైల్ నెట్వర్క్కు సంబంధించిన బీటీఎస్లో అయినా ఫిక్స్డ్ రేడియో ట్రాన్సీవర్ ఉంటుంది. ఎక్కువ శాతం టవర్ల రూపంలోనే ఉంటుంది. ఇది సబ్స్క్రైబర్ డివైజ్ మరియు టెలికం ఆపరేటర్ నెట్వర్క్ మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ రాకపోకలకు వీలు కల్పిస్తుంది. ఇదిలాఉండగా.. 163 హ్యాండ్సెట్ మోడల్స్ని ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్తో ఎనేబుల్ చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ముసాయిదా టెలికం బిల్లుపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు గతంలో విధించిన గడువును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పొడిగించొచ్చని తెలిపారు. ఈ లోపు ఇండస్ట్రీ వర్గాలు, సంఘాలు తమ తమ సలహాలను, సూచనలను ఆ తేదీ లోపు అందజేస్తే వాటిని పరిగణనలోకి తీసుకొని బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పారు. సంబంధిత స్టాండింగ్ కమిటీ ఈ రికమండేషన్లను పరిశీలించి ముసాయిదా బిల్లులో పొందుపరుస్తుందని, అనంతరం మరో డాఫ్ట్ బిల్లును కూడా అందుబాటులోకి తెస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!