Zimbabwe Celebrations: జింబాబ్వే క్రికెట్ జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై జట్టు కెప్టెన్ సికందర్ రాజా తాజాగా స్పందించాడు. ఈ విజయం పట్ల తాను ఎంతో వినమ్రంగా, కృతజ్ఞతతో ఉన్నానని చెప్పుకొచ్చారు. మా జట్టు లక్ష్యం కేవలం సూపర్ 8కు చేరుకోవడం మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపై జింబాబ్వేకు మరింత గుర్తింపు, గౌరవం తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని అన్నాడు. PAK Playing…