ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు లంచాలు తీసుకుంటూ అక్రమాస్తులు పోగేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించి అడ్డంగా బుక్కైన వారున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతికి వ్యతిరేకంగా తన జీరో-టాలరెన్స్ విధానాన్ని మరింత అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మానవ వనరుల పోర్టల్లో తమ చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను అప్లోడ్ చేయడంలో విఫలమైన 68,236 మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను నిలిపివేశారు. ఉద్యోగులు తమ…