Yatra Online IPO: దేశంలో అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా ఆన్లైన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఈరోజు ప్రారంభమైంది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవడానికి ముందు, సెప్టెంబర్ 14న యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ మొత్తం రూ.348.75 కోట్లు వసూలు చేసింది.
Yatra Online IPO: ప్రయాణికులకు సేవలను అందించే సంస్థ యాత్ర. త్వరలో ఐపీవో తో వస్తోంది. కంపెనీ ఇష్యూ సెప్టెంబర్ 15న తెరవబడుతుంది. ఈ ఐపీవో మొత్తం పరిమాణం రూ.602 కోట్లు.