YCP Leaders Became Emotional after Watching Yatrw 2 movie: రేపు యాత్ర -2 సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ఈరోజు వైసీపీ నేతలకు డైరెక్టర్ మహి నిర్మాతలు ప్రివ్యూ వేసి చూపించారు. విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్ లో మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కొంతమంది సినిమా చూశారు. ఆ తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యాత్ర-2 సినిమా ఎంఎల్ఏ లు, ఎంఎల్సి లతో కలిసి చూసామని అన్నారు. కళ్ళ…