సాధారణంగా బ్యాంకుల్లోకి వెళ్తే ‘క్యాష్ డిపాజిట్’, ‘విత్డ్రా’ ఫారాలు కనిపిస్తాయి. కానీ యాదాద్రి జిల్లా మోత్కూర్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ ఉద్యోగులు ఒక అడుగు ముందుకు వేసి, బ్యాంకును ఏకంగా ‘లిక్కర్ డిపాజిట్’ సెంటర్గా మార్చేశారు. విధి నిర్వహణలో ఉండాల్సిన క్రమశిక్షణను ‘విత్డ్రా’ చేసి, మద్యం బాటిళ్లతో ‘ఫుల్ ఎంజాయ్’ చేశారు. పగలు రైతులు, సామాన్యుల లావాదేవీలతో బిజీగా ఉండే ఈ సహకార బ్యాంకు, సాయంత్రం కాగానే ‘సహకార మద్యం సంఘం’గా…