చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ విలక్షణమైన ఎయిర్ కండిషనర్ను పరిచయం చేసింది. ఈ సంస్థ ఇటీవల షియోమీ మిజియా టవర్ ఏసీని విడుదల చేసింది, దీని అఫీషియల్ నేమ్ మిజియా ఎయిర్ కండిషనర్ జెయింట్ ఎనర్జీ సేవింగ్ ప్రో. ఈ టవర్ ఏసీ తన స్టైలిష్ డిజైన్, వేగవంతమైన కూలింగ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ల కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఏసీ చాలా తక్కువ సమయంలో ఒక గది మొత్తాన్ని చల్లబరచగలదని విద్యుత్ వినియోగాన్ని…