Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని హినోట్టా గ్రామంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి తోటలు ఉన్నాయి. రాత్రి చీకటిలో దొంగలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడిని దొంగిలించడానికి ప్రయత్నించారు.
మణిపూర్లో పరిస్థితులు ఇంకా సద్దుమణగ లేదు. రెండు జాతుల మధ్య మే 2న ప్రారంభమైన రావణకాష్టం ఇంకా కాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.