చిత్తూరు జిల్లాలో లోకేష్ అనే వ్యక్తి మేస్త్రీగా పని చేస్తుంటారు. లోకేష్ తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన వ్యక్తి. తమిళనాడులోని ఇంటికి అప్పులిచిన వారి బెడదతో లోకేష్ కు పిల్లనిచ్చిన మామ ఫోన్ చేసి మందలించాడు. ఇదే విషయాన్ని తన భార్యకు ఫోన్ చేసి చెప్పాడు లోకేష్. అయితే భార్య కూడా మందలించడంతో..