Lenskart: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ ముస్లిం లీమ్ లీడర్లు చేసిన అరాచకాలు బయటకు వచ్చాయి. ప్రముఖ టెక్ కంపెనీలో ‘‘కార్పొరేట్ జిహాద్’’, ‘‘లవ్ జిహాద్’’ నడుస్తోందని బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మహిళ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Palli Chattambi Telugu Review: పళ్లి…