108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేరుకునే రోగులకు తక్షణ చికిత్స అందించడానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సిబ్బంది కోసం ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించబడిందని సూపరింటెండెంట్ వై కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 1,500 నుండి 2,000 మంది జీజీహెచ్ను సందర్శిస్తున్నారని కిరణ్ కుమార్ తెలిపారు. వీరిలో 60 నుంచి 80 మందిని 108 అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆస్పత్రికి చేరుతున్నారన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు, 108 అంబులెన్స్ సిబ్బంది సంబంధిత…