* టీ20 వరల్డ్కప్: నేడు రెండో సెమీస్లో భారత్తో ఇంగ్లాండ్ ఢీ.. ఆడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న పాకిస్థాన్ * హిమాచల్: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఈ నెల 12న ఒకే దశలో హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రమాణస్వీకారం.. కూసుకుంట్లతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించనున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి * నేడు సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై…