* తెలంగాణలో క్యాడర్ అలాట్మెంట్పై నేడు హైకోర్టు తీర్పు.. 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారుల అంశంపై హైకోర్టులో విచారణ.. 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపడాన్ని ఆపేసిన క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం * నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్ బిశ్వభూషణ్ పర్యటన.. పాణ్యం మండలంలోని బలపనూరు విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి * జీవో నంబర్ 1 పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. హైకోర్టు స్టే ఎత్తివేయాలని…