* హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న అధికారులు * నేడు బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీని ప్రారంభించనున్న సీఎం.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు…