* నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో వన్డే.. ఇప్పటికే 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్, ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నిర్మల్ జిల్లా: నేడు బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్.. ఆర్జీయూకేటీలో నేడు 5వ స్నాతకోత్సవ వేడుకలు, హాజరుకానున్న ముగ్గురు మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి * మహాబలిపురం వద్ద తీరందాటిన మాండూస్ తుఫాన్.. తమిళనాడులో కుండపోత వర్షాలు, చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు,…