‘ఫిదా’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఈచిత్రం తరువాత వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా భారీ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక వ్యక్తిగతంగా కూడా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులను గెలుచుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంల తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.…