Dhurandhar: ఆదిత్య ధర్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' చిత్రం భారతదేశంలో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం ప్రత్యేకంగా పాకిస్థాన్లోని ల్యారీలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలను చూయించింది. ఈ సినిమాను పాకిస్థాన్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. పైరసీ చేసి మరి అక్కడి జనాలు ఈ సినిమాను వీక్షించారు. అయితే.. ప్రస్తుతం ఈ సినిమాపై పాకిస్థాన్లోని ల్యారీ ప్రాంత…