Home
Vijayawada Tragedy
Vijayawada Tragedy News
-
Krishna River: కృష్ణానదిలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..
విజయవాడ కృష్ణానదిలో సరదాగా ఈతకు వెళ్లిన యువకుల జీవితాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు ఈత కొట్టేందుకు గుంటూరు వైపు ఉన్న సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నదిలో మునిగి మృతి చెందారు. మృతులను వేసాం గౌతం, గడ్డం జాషువా, తేజగా పోలీసులు…
తాజావార్తలు
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!