వీడియోకాన్ కేసులో పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్కు సెబీ షాకిచ్చింది. రూ.కోటి చెల్లించాలని నోటీసు జారీ చేసింది. ధూత్తో పాటు మరో ఇద్దరికి సెబీ రూ.1 కోటి నోటీసులు జారీ చేసింది. వేణుగోపాల్ ధూత్ మరియు మరో రెండు సంస్థలకు సెబీ రూ.1.03 కోట్ల విలువైన డిమాండ్ నోటీసులు జారీ చేసింది.