Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదట ఓటు వేశారు. అనంతరం రాజ్యసభ, లోక్సభ ఎంపీలందరూ వరుసగా ఓట్లు వేశారు. ఇంతలో ఓ ఆసక్తికరమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓటు వేయడానికి వచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనతో ఉన్నారు. ఇద్దరు నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని క్యాంపస్కు వచ్చారు. ఇద్దరూ చాలా సేపు ఇలాగే నడుస్తూ నవ్వుతూ…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు బొత్స.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం అని స్పష్టం చేశారు..