టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్, తన నటనతో త్వరగానే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘కింగ్డమ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్కి సిద్ధమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దర్శకుడు వెంకటేష్ మహా, విలేజ్ బ్యాక్డ్రాప్లో భావోద్వేగ కథలు చెప్పడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read : NTR : ఎన్టీఆర్ తప్పించుకున్నాడు,…