మహేష్ బాబు హీరోగా రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అడ్వెంచర్ ఎపిక్ ‘వారణాసి’. ఈ చిత్రాన్ని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) విలన్గా నటిస్తుండగా, ఆర్. మాధవన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ పై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ…