గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందానికి’ అనే పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే అంటార్కిటికా…