Riyan Parag: నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై రాజస్థాన్ రాయల్స్ (RR) ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ గెలవడంలో వైభవ్ సూర్య వంశీ కీలక పాత్రం పోషించాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ 26 బంతుల్లో మెరుపు వేగంతో 78 పరుగులు చేశాడు. ముఖ్యంగా, సూర్యవంశీ తన ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. కేవలం నాలుగు మ్యాచ్లలోనే 200 పరుగులు సాధించి,…