Vaibhav Sooryavanshi: పీఎల్ 2026లో మూడవ మ్యాచ్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. 128 లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన రాజస్థాన్ 12.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ తరఫున వైభవ్ సూర్యవంశీ మరోసారి…