Uttarakhand : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులందరూ మంగళవారం సురక్షితంగా బయటపడ్డారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 400 గంటల పాటు మృత్యువుతో పోరాడి కార్మికులు బయటకు రాగానే వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది.
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల పైప్లైన్ వారి పాలిట ప్రస్తుతం జీవనాధారంగా మారింది. తొలిసారిగా ఈ పైపు ద్వారా కూలీలకు వేడి వేడి ఆహారాన్ని పంపించారు.