తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీకే పరిమితం అయిన ఎంఐఎం పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరణపై గురిపెట్టింది.. అందులో భాగంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీ చేస్తూ వస్తోంది.. ఇక, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు ఆ పార్టీ అభ్యర్థులు.. వారి తరపున ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు కూడా కలకలం సృష్టించాయి.. కానీ, యూపీలో…