UPSC CSE Mains 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024కి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన తర్వాత ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. CSE మెయిన్ పరీక్షను UPSC 20,…
IAS Smita Sabharwal Tweet On Ex IAS Officer balalatha: మాజీ ఐఏఎస్ బాలలతకు తాజాగా ఐఏఎస్ స్మితా సెటైర్ వేసింది. సోమవారం నాడు తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ బాలలత సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు స్మిత సభర్వాల్ సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు బాలలత తెచ్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ఐఏఎస్ స్మిత సభర్వాల్ ఘాటుగా స్పందించింది. సివిల్స్ పరీక్షలు…
సివిల్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఢిల్లీ మెట్రో గుడ్న్యూస్ చెప్పింది. ఫేజ్-III విభాగాల్లో ఢిల్లీ మెట్రో సేవలు జూన్ 16న ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
UPSC పరీక్ష జూన్ 16 ఆదివారం జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘజియాబాద్లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలును నడపాలని నిర్ణయించారు. రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) చుట్టూ ఉన్న కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 6 గంటల నుంచి నమో భారత్ రైలు సేవలను ప్రారంభించాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్ణయించింది.
IAS Officers: మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉండగా అందులో 26 చోట్ల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(ఐఏఎస్)ల కొరత నెలకొంది. మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789 కాగా ఉన్నది 5,317 మందే. అంటే ఇంకా 1,472 మంది ఐఏఎస్లు కావాలి.