UPSC Exam: UPSC అభ్యర్థుల కోసం నమో భారత్ రైలు వేళలు మార్పు..
- UPSC అభ్యర్థుల కోసం నమో భారత్ రైలు వేళలు మార్పు
- ఘజియాబాద్లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నడపాలని నిర్ణయం
- విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికావొద్దని రైళ్ల వేళలు మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC పరీక్ష జూన్ 16 ఆదివారం జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘజియాబాద్లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలును నడపాలని నిర్ణయించారు. రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) చుట్టూ ఉన్న కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 6 గంటల నుంచి నమో భారత్ రైలు సేవలను ప్రారంభించాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్ణయించింది.
Read Also: Bangladeshi MP Murder: దిండుతో అదిమి, గొంతు నులిమి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
యుపిఎస్సి (UPSC) పరీక్ష కారణంగా ఎన్సిఆర్టిసి ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, వారు తమ పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం నమో భారత్ రైళ్లు సాహిబాబాద్ నుండి ఘజియాబాద్లోని మోడీనగర్ నార్త్ వరకు RRTS కారిడార్లో నడుస్తున్నాయి. నమో భారత్ ఆపరేషనల్ బ్లాక్ చుట్టూ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి.. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు తరచుగా పోటీ పరీక్షలకు వెళతారు. అందుకే రైళ్ల వేళలను మార్చాలని నిర్ణయించారు.
Read Also: Vishnu Priya : హాట్ పోజులతో మతి పోగొడుతున్న విష్ణు..
సాధారణంగా నమో భారత్ రైలు సేవలు ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే జూన్ 16 ఆదివారం ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!