UPSC Exam: UPSC అభ్యర్థుల కోసం నమో భారత్ రైలు వేళలు మార్పు..
- UPSC అభ్యర్థుల కోసం నమో భారత్ రైలు వేళలు మార్పు
- ఘజియాబాద్లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నడపాలని నిర్ణయం
- విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికావొద్దని రైళ్ల వేళలు మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC పరీక్ష జూన్ 16 ఆదివారం జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘజియాబాద్లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలును నడపాలని నిర్ణయించారు. రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) చుట్టూ ఉన్న కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 6 గంటల నుంచి నమో భారత్ రైలు సేవలను ప్రారంభించాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్ణయించింది.
Read Also: Bangladeshi MP Murder: దిండుతో అదిమి, గొంతు నులిమి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
యుపిఎస్సి (UPSC) పరీక్ష కారణంగా ఎన్సిఆర్టిసి ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, వారు తమ పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం నమో భారత్ రైళ్లు సాహిబాబాద్ నుండి ఘజియాబాద్లోని మోడీనగర్ నార్త్ వరకు RRTS కారిడార్లో నడుస్తున్నాయి. నమో భారత్ ఆపరేషనల్ బ్లాక్ చుట్టూ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి.. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు తరచుగా పోటీ పరీక్షలకు వెళతారు. అందుకే రైళ్ల వేళలను మార్చాలని నిర్ణయించారు.
Read Also: Vishnu Priya : హాట్ పోజులతో మతి పోగొడుతున్న విష్ణు..
సాధారణంగా నమో భారత్ రైలు సేవలు ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే జూన్ 16 ఆదివారం ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..